Haridwar Yatra – June 2022హరిద్వార్ యాత్ర - June 2022favorite_border

Yatra Start Dateయాత్ర ప్రారంభపు తేది
Saturday, June 11, 2022
Yatra End Dateయాత్ర చివరి తేది
Friday, June 17, 2022
Registration end dateనమోదు ముగింపు తేదీ
Wednesday, December 1, 2021
Contactసంప్రదించండి
Bookings for this trip are complete. ఈ యాత్రకు బుకింగ్‌లు పూర్తయ్యాయి.
Yatra Amountయాత్ర ఖర్చు
costs Rs 20,000


when going to see “Manasadevi, Chandidevi” in Haridwar the ropeway costs should be borne by you seperatly.
హరిద్వార్ యాత్రకు రూ.20,000

హరిద్వార్ లో ” మానసాదేవి, చండీదేవి” దర్శనానికి వెళ్ళినప్పుడు రోప్వే ఖర్చులు ఎవరికీ వారే భరించాలి.


Details వివరాలు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
పూజ్య గురువులకు జయము జయము

           శ్రీ గురుభ్యోనమః
   శ్రీ మహా గణాధిపతయేనమః
           శ్రీ మాత్రేనమః
                                                                       
           మన పూర్వపుణ్య విశేషము వలన పూజ్య గురువులు వారి నిర్వహణ ద్వారా  2022 సంవత్సరములో మోక్షపురియైన హరిద్వార్ లో  "భాగవతశ్రవణము"చేసే భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు.

జూన్ 11 నుండి జూన్ 17 వరకు శ్రీమద్ భాగవత సప్తాహం. జూన్ 17 వ తేదీ  " దధిమధనం, అవభృథస్నానం, పూజ్య గురువులకు సన్మానం." మున్నగు కార్యక్రమములుండును.అనంతరం హరిద్వార్ లో " చండీదేవిని మరియు మానసాదేవిని" దర్శించుకొనుట.     

   కేవలము భాగవత సప్తాహంలోనే పాల్గొనేవారికి జూన్ 17 వ తేదీ రాత్రి హరిద్వార్ నుండి న్యూఢిల్లీకి ప్రయాణం.జూన్ 18 వ తేదీ ఉదయం ఢిల్లీ నుండి వారి గమ్యస్థానాలకు ప్రయాణం

ఇక హరిద్వార్ లో పూజ్య గురువుల భాగవత సప్తాహము తో బాటు చార్ ధామ్ యాత్రకు వచ్చిన భాగవతులకు జూన్ 18 వ తేదీ ఉదయం అల్పాహారం, కాఫీ స్వీకరించిన అనంతరం" చార్ ధామ్"యాత్ర ప్రారంభము.

     జూన్ 17  న హరిద్వార్ నుండి బస్సులో బయలుదేరి న్యూ ఢిల్లీకి వెళ్లి అక్కడినుండి ట్రైన్ లో మళ్ళీ తిరుగు ప్రయాణం ఉంటుంది. జూన్ 18  వ తారీఖు మళ్ళీ మన స్వగృహాలకు చేరుకుంటాము.

త్వరలోనే రైలు కు సంబందించిన వివరములు తెలియజెయ్యబడును 

గదికి ఇద్దరు చొప్పున వసతి సౌకర్యము హరిద్వార్ లో ఏర్పాటు చెయ్యబడుతుంది

     హరిద్వార్ యాత్రకు వచ్చేవారికి రైలు ప్రయాణము  హరిద్వార్ వరకు  మరియు ఢిల్లీ నుండి మన గమ్యస్థానము వరకు 3RD AC లో ఉంటుంది.  



expand_less