Sri Pranava Peetamశ్రీప్రణవపీఠం

బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు 2004 వ సం|| ఏలూరు లో శ్రీ ప్రణవ పీఠ స్థాపన చేసారు. ప్రారంభంలో 32 కిలోల శ్రీచక్ర యంత్రం మాత్రమే ప్రతిష్ఠించారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహాసరస్వతీదేవి మరియు శ్రీ లలితాపరాభట్టారికాదేవీ లను కూడా ప్రతిష్ఠించారు.

2009 వ సం|| డిసెంబర్ 1,2,3,4 వ తేదీలలో ప్రణవ పీఠం నూతన నిర్మాణం ఏలూరు , బావిశెట్టి వారి పేట (రైల్వే ష్టేషను దగ్గర) వద్ద జరిగినది.

పీఠం లో శ్రీ లక్ష్మీ, శ్రీ సరస్వతి, శ్రీ లలితా అమ్మవార్లు , శ్రీ ప్రణవేశ్వర స్వామి(బాణ లింగం), శ్రీ సుబ్రమణ్య స్వామి, శ్రీ గణపతి, శ్రీ పట్టాభిరాముడు, శ్రీ సాయి బాబా వారు మరియు నవగ్రహాలు ప్రతిష్టించారు

expand_less