శ్రీ గురుభ్యోనమ: ప్రతి సంవత్సరం వేసవి కాలంలో చలివేంద్రమును శ్రీప్రణవపీఠం నిర్వహణలో ఏలూరులో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ సం౹౹ కూడా ఏప్రిల్ 15న శుక్రవారం ఉదయం 07గం౹౹00ని౹౹ లకు చలివేంద్రం ఏర్పాటు చేయాలని పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు సంకల్పించారు , ఈ రోజు పూజ్య అమ్మగారు వారి స్వహస్తాలతో భక్తులకు త్రాగునీరు అందిస్తున్న అపూర్వ దృశ్యమాలిక. ఇలాగే పలు చోట్ల వీలు చూసుకొని భక్తులే చల్లని నీరు ఎండతాపం తో ఉన్న వారికి అందించాలని గురుదేవుల నిజ సంకల్పం.
![](https://srivaddipartipadmakar.org/wp-content/uploads/2022/04/7d15f2e7-bb72-451b-8141-127dd51ab500-227x300.jpg)
![](https://srivaddipartipadmakar.org/wp-content/uploads/2022/04/8f867a92-5802-42fe-baa2-c8f5df89c849-800x600.jpg)
![](https://srivaddipartipadmakar.org/wp-content/uploads/2022/04/71239c25-2095-4f35-a7b2-0b5706b89554-800x600.jpg)